దండిగా వానలు కురవాలంటే నన్ను గెలిపించండి అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఇపుడేం సమాధానం చెప్పగలరు రాష్త్ర ప్రజలకి?
వానలు లేవు, రైతులకు దారి తోచట్లేదు, ప్రభుత్వానికి ఇదేం పట్టినట్లుగా అనిపించట్లేదు, రైతులకు ఏం పంటలు వెయ్యాలొ తెలియని పరిస్థితి, ఇకనైనా నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కొంటే మంచిది.................
ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని పొయిన ఎన్నికల్లో గెలిచారు, వాటిని అడ్డం పెట్టుకొని వేలకోట్లు వెనకేసుకున్నారు కాని పూర్తి చేయలేదు, అప్పుదు పడ్డ వానలన్నీ సముద్రాలపాలు చేశారు, ఇప్పుడేమో వానలు లేవు.................]ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ రాష్త్రాన్ని ఏం చేస్తారో.................... ఈ ప్రచార ప్రభువులు......
ప్రచారం మీద వున్న శ్రద్దలో ఏ కొంతైనా ప్రజలపైన వుంటే మనకు ఈ దుర్గతి వుండేది కాదేమో.........
ఈ రాష్త్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.................
Saturday, August 22, 2009
Tuesday, August 18, 2009
Thursday, August 13, 2009
తెలుగు బిడ్డలారా మేల్కొనండి!
Posted by phani kodali at 7:20 PM Labels: రాజకీయాలు 0 comments
పెరుగుతున్న ధరలు చూడు,
నీళ్ళు లేని నదులు చూడు,
డబ్బుల్లేని ఖజానా చూడు,
నిరుద్యోగ జనాన్ని చూడు,
............................................................
నీళ్ళు లేని నదులు చూడు,
డబ్బుల్లేని ఖజానా చూడు,
నిరుద్యోగ జనాన్ని చూడు,
............................................................
Subscribe to:
Posts (Atom)